సంఘటనలు
- ఏప్రిల్ 26 అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు.
- ఏప్రిల్ 26 అల్లూరి సీతారామరాజు ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరి లక్నో కాంగ్రెస్ మహాసభకు హాజరయ్యారు.
- మే 11 ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం వెల్లడించాడు. (థియరీ ఆఫ్ జనరల్ రెలెటివిటీ).
- మే 24 ఆఖరి 'బ్రిటిష్-ఇండియన్ కాంట్రాక్టు' పనివాళ్ళు సురినాంకి వచ్ఛారు.
భారత్
- ఆగస్టు 2 మొదటి ప్రపంచ యుద్ధం: ఆస్ట్రియన్ విద్రోహ చర్యవలన ఇటాలియన్ యుద్ధనౌక లియోనార్డో డా విన్సీ టరంటొలో మునిగి పోయింది.
- ఆగస్టు 4 అమెరికా డెన్మార్క్ నుండి వర్జిన్ ద్వీపాలను 25 మిలియన్ల డాలర్లకు, కొనుగోలు చేయడానికి అంగీకరించింది.
- ఆగస్టు 4 మొదటి ప్రపంచ యుద్ధం : లైబీరియా దేశం, జర్మనీ పై యుద్ధం ప్రకటించింది.
- ఆగస్టు 29 ఫిలిప్పైన్స్ అటానమీ చట్టాన్ని (స్వయంగా పాలించుకోవటం) అమెరికా ఆమోదించింది.
- సెప్టెంబరు 29 రాక్ సెల్లార్ ప్రపంచంలో తొలి బిలియనీర్గగా అవతరించారు.
జననాలు
- మార్చి 21 ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, సెహనాయి విద్వాంసుడు. (మ.2006).
- ఏప్రిల్ 22 కనన్ దేవి బెంగాలీ సినిమా నటి, గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1992).
- మే 1 గ్లెన్ ఫోర్డ్, అమెరికన్ సినిమా నటుడు.
- మే 18 సి.ఆర్.సుబ్బరామన్, తెలుగు సంగీత దర్శకుడు, నిర్మాత(మ.1952).
- జూన్ 10 పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988).
భారత్
- జూన్ 14 బుచ్చిబాబు, నవలాకారుడు, నాటకకర్త, కథకుడు. (మ.1967).
- జూన్ 15 హెర్బర్ట్ సైమన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2001).
- జూలై 1 షేక్ దావూద్, కవి, విద్వాంసుడు. (మ.1994).
- జూలై 7 మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత. (మ.2009).
- జూలై 10 కోన ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి. (మ.1990).
- జూలై 22 నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, కార్మిక నాయకుడు, పత్రికా నిర్వాహకుడు. (మ.1977).
- ఆగస్టు 7 బొమ్మకంటి సత్యనారాయణ రావు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 1984).
- సెప్టెంబరు 16 ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (మ.2004).
భారత్
- సెప్టెంబరు 25 దీన్ దయాలు ఉపాధ్యాయ - పండిత్ జీ అనే పేరు ద్వారా పిలువబడే ఒక భారతీయ రాజకీయ నాయకుడు,భావజాలం ప్రతిపాదకుడు. (మ:1968).
భారత్
- అక్టోబరు 16 దండమూడి రాజగోపాలరావు, వెయిట్లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1981).
- అక్టోబరు 19 వడ్డూరి అచ్యుతరామ కవి, తెలుగు కవి, పండితుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, పురాణ ప్రవచకుడు. (మ.1996).
మరణాలు
- ఫిబ్రవరి 2 ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి, కవి, పండితులు.
- జూలై 23 విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (జ.1852).