మే 18 ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన రచయిత గుడిపాటి వెంకట చలం మద్రాసు నగరంలో జన్మించారు.
మూలం
మే 26 రష్యా జార్గా రెండవ జాన్ నికోలస్ నియమించబడ్డాడు.
మూలం
జననాలు
జనవరి 1 సత్యేంద్రనాథ్ బోస్, బెంగాలి గణిత శాస్త్రవేత్త.
మూలం
జనవరి 10 పింగళి లక్ష్మీకాంతం, తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు.[మ.1972].
మూలం
ఫిబ్రవరి 7 కప్పగల్లు సంజీవమూర్తి, తెలుగు కన్నడంలో 22 నాటికలు రచించారు. (మ.1962).
మూలం