సంఘటనలు
- మే 18 ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన రచయిత గుడిపాటి వెంకట చలం మద్రాసు నగరంలో జన్మించారు.
- మే 26 రష్యా జార్గా రెండవ జాన్ నికోలస్ నియమించబడ్డాడు.
జననాలు
- జనవరి 1 సత్యేంద్రనాథ్ బోస్, బెంగాలి గణిత శాస్త్రవేత్త.
- జనవరి 10 పింగళి లక్ష్మీకాంతం, తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు.[మ.1972].
- ఫిబ్రవరి 7 కప్పగల్లు సంజీవమూర్తి, తెలుగు కన్నడంలో 22 నాటికలు రచించారు. (మ.1962).
- ఫిబ్రవరి 21 శాంతిస్వరూప్ భట్నాగర్, శాస్త్రవేత్త (మ.1955).
- ఫిబ్రవరి 22 కాథరీనా ష్రోత్.
- ఫిబ్రవరి 25 అవతార్ మెహెర్ బాబా- (జననం 1894 ఫిబ్రవరి 25 మరణం 1969 జనవరి 31).
- ఏప్రిల్ 7 గడియారం వేంకట శేషశాస్త్రి, పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'.
భారత్
- ఏప్రిల్ 10 ఘనశ్యాం దాస్ బిర్లా, భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని (మ. 1983).
భారత్
- మే 19 గుడిపాటి వెంకట చలం, కథా, నవల రచయిత. (మ.1979).
- ఆగస్టు 10 వి.వి.గిరి, భారతదేశ నాలుగవ రాష్ట్రపతి (మ.1980).
భారత్
- సెప్టెంబరు 21 బేవినహళ్ళి కరణము కృష్ణరావు, సంస్కృత పండితుడు, కవి.
భారత్
- అక్టోబరు 1 సుధీ రంజన్ దాస్, భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1977).
భారత్
- అక్టోబరు 22 కోలవెన్ను రామకోటీశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు.
భారత్
- డిసెంబరు 13 బసవరాజు అప్పారావు, కవి. భావకవితాయుగంలోని కవుల్లో ఒకడుగా ఆయన తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాడు (1933).
మరణాలు
- జనవరి 1 హెన్రిచ్ రుడాఫ్ హెర్జ్, విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1857).
- ఏప్రిల్ 8 బంకించంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. (జ.1838).