ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఏప్రిల్ 30 మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) విశాఖపట్నంలో జన్మించారు.
  • మే 6 ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.
  • మే 14 కెనడా వెండితో తయారుచేసిన 'డాలర్ నాణెము' లను అధికారికంగా విడుదల చేసింది.
  • మే 18 హేలీ తోకచుక్క భూమి మీద నుంచి కనిపించి, సూర్యుని వైపు తరలిపోయింది.
  • జూన్ 2 చార్లెస్ రోల్స్ - ఇంగ్లీష్ ఛానెల్ ను 95 నిమిషాలలో విమానం పై రెండువైపుల ప్రయాణించిన మొదటి వ్యక్తిగా చరిత్రలోనిలిచిన రోజు.
  • జూన్ 20 ఫాదర్స్ డే (తండ్రుల దినోత్సవం) ని మొదటిసారిగా స్పోకనే (వాషింగ్టన్ ) లో జరుపుకున్నారు.
  • ఆగస్టు 9 హాస్యనట చక్రవర్తి రేలంగి వెంకట్రామయ్య తూర్పు గోదావరి జిల్లా రావులపాడు గ్రామంలో జన్మించారు.
  • ఆగస్టు 29 జపాన్ కొరియా పేరును ఛోసెన్ గా మార్చీ, ఆ కొత్త వలసను పాలించటానికి ఒక గవర్నర్ జనరల్ ను నియమించింది.

జననాలు

  • జనవరి 6 G. N. బాలసుబ్రహ్మణ్యం, భారత కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1960). భారత్
  • జనవరి 10 సి.సుబ్రమణ్యం, భారతదేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ చేసిన వ్యక్తి, భారతరత్న గ్రహీత. భారత్
  • జనవరి 21 బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1995). భారత్
  • జనవరి 27 విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, రాజమండ్రికి చెందిన వేద విద్వాంసుడు.
  • జనవరి 30 సి.సుబ్రమణ్యం, భారతీయుడు, భారతరత్న గ్రహీత. (మ.2000). భారత్
  • ఫిబ్రవరి 4 బెళ్లూరి శ్రీనివాసమూర్తి, సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు.
  • ఫిబ్రవరి 9 ఉమ్మెత్తల కేశవరావు, నిజాం విమోచన ఉద్యమకారుడు. (మ.1992).
  • ఫిబ్రవరి 16 నోరి గోపాలకృష్ణమూర్తి, ఇంజనీర్, పద్మవిభూషణ్ పురస్కారగహీత. (మ.1995).
  • మార్చి 23 రామమనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త.
  • ఏప్రిల్ 16 ఎన్.ఎస్.కృష్ణమూర్తి, సాహిత్య, కళా విమర్శకుడు, సామాజికశాస్త్ర పండితుడు.
  • ఏప్రిల్ 30 శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (మ.1983).
  • మే 19 నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (మ.1949). భారత్
  • ఆగస్టు 9 రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. (మ.1975).
  • ఆగస్టు 26 మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (మ.1997).
  • సెప్టెంబరు 8 త్రిపురనేని గోపీచంద్, తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. (మ.1962).
  • సెప్టెంబరు 13 వేపా కృష్ణమూర్తి, తెలుగు ఇంజనీరు. (మ.1952).
  • అక్టోబరు 2 డి. అర్కసోమయాజి, ఆంధ్ర విద్యావేత్త.
  • అక్టోబరు 13 భికూ బాట్లీవాలా, బ్రిటిష్ బారిస్టర్. భారత్
  • అక్టోబరు 19 సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత (మ.1995). భారత్
  • డిసెంబరు 4 ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009). భారత్
  • డిసెంబరు 25 కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (మ.2001).
  • డిసెంబరు 29 రోనాల్డ్ కోస్, ఆర్థికవేత్త.

మరణాలు

  • ఏప్రిల్ 21 మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (జ.1835).
  • మే 6 ఎడ్వర్డ్ VII, ఇంగ్లాండు ఏడవ చక్రవర్తి (జ.1841).
  • మే 27 రాబర్ట్ కాక్, జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1843).
  • జూలై 3 రావిచెట్టు రంగారావు, తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషిచేసిన వాడు. (జ.1877).
  • జూలై 4 జియోవాన్ని షాపరెల్లీ, ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త, విజ్ఞాన చరిత్రకారుడు.
  • ఆగస్టు 13 ఫ్లారెన్స్ నైటింగేల్, సమాజ సేవకురాలు, నర్సు. (జ.1820).
  • ఆగస్టు 14 గాదె చిన్నపరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు. భారత్
  • అక్టోబరు 30 హెన్రీ డ్యూనాంట్, రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు.
  • నవంబరు 20 లియో టాల్‌స్టాయ్, సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన రచయిత. (జ.1828).

ఈ సంవత్సరపు ప్రస్థానాలు