సంఘటనలు
- ఏప్రిల్ 9 మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా).
- మే 18 చికాగోలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశం లో, అబ్రహం లింకన్ని అమెరికా అధ్యక్షుడుగా ప్రతిపాదించారు (నామినేటెడ్ ).
- ఆగస్టు 17 బ్రిటిష్ భారత ప్రభుత్వం పోలీస్ కమిషన్ను ఏర్పాటు చేసింది.
భారత్
- అక్టోబరు 3 భారత ప్రభుత్వం పోలీస్ కమిషన్ నివేదిక ప్రతిని బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ పరిశీలనకు పంపింది.
భారత్
- అక్టోబరు 6 ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షాస్మృతి చట్టమైన రోజు.
భారత్
జననాలు
- జనవరి 29 అంటోన్ చెకోవ్, రష్యన్ నాటక రచయిత.(మ.1904).
- జూలై 14 పూండ్ల రామకృష్ణయ్య, తెలుగు పండితుడు, విమర్శకుడు. (మ.1904).
- జూలై 18 జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి ఈయన చేసిన సేవ సర్వతోముఖమైనది. (మ.1941).
- ఆగస్టు 13 అన్నీ ఓక్లే, షార్ప్ షూటర్.
- ఆగస్టు 22 పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940).
- సెప్టెంబరు 10 ద్వారబంధాల చంద్రయ్య "గోదావరి జిల్లాల మొదటి తరం స్వాతంత్ర్య సమర యోధుడు (మ. 1891).
- అక్టోబరు 8 గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1933).
భారత్
- అక్టోబరు 13 హెచ్.వి.నంజుండయ్య,మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920).