సంఘటనలు
- జనవరి 1 హైతీలో ఫ్రెంచి పాలన అంతమైంది.
- ఫిబ్రవరి 21 స్టీమ్ ఇంజన్ తో నడిచే రైలు వేల్స్ లో మొదటిసారి ప్రయాణించింది.
- మే 16 ఫ్రెంచ్ సెనేట్ నెపోలియన్ బోనపార్టెను చక్రవర్తి ప్రకటించింది.
- మే 18 ఫ్రెంచ్ సెనేట్ నెపోలియన్ బోనపార్టెను చక్రవర్తిగా ప్రకటించింది.
- జూలై 25 హైదరాబాదులో మీర్ ఆలం టాంక్ నిర్మాణం ప్రారంభమయ్యింది.
మరణాలు
- ఫిబ్రవరి 6 జోసెఫ్ ప్రీస్ట్లీ, ఆక్సిజన్ను కనుగొన్నవాడు. (జ.1773).
- ఫిబ్రవరి 12 ఇమ్మాన్యుయెల్ కాంట్, జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1724).
- మార్చి 18 వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (జ.1762).