జూన్ 2 చీరాల-పేరాల ఉద్యమ నేత, ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జన్మించారు.
ఆగస్టు 6 ప్రైవేట్ స్నానాలగదులు కలిగిన, మొదటి బ్రిటిష్ హోటల్, "సావోయ్ హోటల్" లండన్ లో ప్రారంభమైంది.
భారత్
ఆగస్టు 13 నాణెం వేసి టెలిఫోన్ చేసే విధానానికి, విలియం గ్రే పేటెంట్ తీసుకున్నాడు.
ఆగస్టు 15 ఆసియా లోనే, అతి పురాతనమైన, మోహన్ బాగన్ ఎ.సి. కలకత్తాలో స్థాపించబడింది.
భారత్
ఆగస్టు 15 15 ఆగష్ట్ నుంచి 16 సెప్టెంబరు వరకు జరిగిన ది గ్రేట్ లండన్ డాక్ స్ట్రైక్ వలన, బ్రిటిష్ ట్రేడ్ యూనియనిజం, నిపుణులైన కార్మికుల నుంచి, తక్కువ నిపుణత ఉన్న కార్మికులకు పాకింది.
భారత్
జననాలు
జనవరి 4 ఎం. పతంజలి శాస్త్రి, భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1963).
భారత్
జనవరి 8 మామిడిపూడి వేంకటరంగయ్య, రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. (మ.1982).
ఏప్రిల్ 1 డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (మ.1940).
ఏప్రిల్ 20 ఎడాల్ఫ్ హిట్లర్, జెర్మనీని 12 సంవత్సరాలు పాలించినరాజు.
జూన్ 2 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రత్న. (మ.1928).
జూన్ 20 చీరాల-పేరాల ఉద్యమనేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం (మ.1928).
ఆగస్టు 1 డాక్టర్ జాన్ ఎఫ్ మహనీ, సవాయి వ్యాధికి పెన్సిలిన్తో చికిత్స చేయటం మొదలుపెట్టి, అభివృద్ధి, చేసాడు. (ఆ కాలపు సుఖవ్యాధులలో సవాయి అత్యంత భయంకరమైనది) (మ.1957).
ఆగస్టు 9 చిలుకూరి నారాయణరావు, భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1951).
భారత్
ఆగస్టు 15 దండు నారాయణరాజు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1944).
భారత్
అక్టోబరు 15 సర్దార్ దండు నారాయణ రాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1944).
భారత్
అక్టోబరు 24 మెర్సిడెస్ ఇండకోచియా, పెరువియన్ విద్యావేత్త.