ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జూన్ 2 చీరాల-పేరాల ఉద్యమ నేత, ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జన్మించారు.
  • ఆగస్టు 6 ప్రైవేట్ స్నానాలగదులు కలిగిన, మొదటి బ్రిటిష్ హోటల్, "సావోయ్ హోటల్" లండన్ లో ప్రారంభమైంది. భారత్
  • ఆగస్టు 13 నాణెం వేసి టెలిఫోన్ చేసే విధానానికి, విలియం గ్రే పేటెంట్ తీసుకున్నాడు.
  • ఆగస్టు 15 ఆసియా లోనే, అతి పురాతనమైన, మోహన్ బాగన్ ఎ.సి. కలకత్తాలో స్థాపించబడింది. భారత్
  • ఆగస్టు 15 15 ఆగష్ట్ నుంచి 16 సెప్టెంబరు వరకు జరిగిన ది గ్రేట్ లండన్ డాక్ స్ట్రైక్ వలన, బ్రిటిష్ ట్రేడ్ యూనియనిజం, నిపుణులైన కార్మికుల నుంచి, తక్కువ నిపుణత ఉన్న కార్మికులకు పాకింది. భారత్

జననాలు

  • జనవరి 4 ఎం. పతంజలి శాస్త్రి, భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1963). భారత్
  • జనవరి 8 మామిడిపూడి వేంకటరంగయ్య, రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. (మ.1982).
  • ఏప్రిల్ 1 డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (మ.1940).
  • ఏప్రిల్ 16 చార్లీ చాప్లిన్, హాస్యనటుడు. (మ.1939).
  • ఏప్రిల్ 20 ఎడాల్ఫ్ హిట్లర్, జెర్మనీని 12 సంవత్సరాలు పాలించినరాజు.
  • జూన్ 2 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రత్న. (మ.1928).
  • జూన్ 20 చీరాల-పేరాల ఉద్యమనేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం (మ.1928).
  • ఆగస్టు 1 డాక్టర్ జాన్ ఎఫ్ మహనీ, సవాయి వ్యాధికి పెన్సిలిన్తో చికిత్స చేయటం మొదలుపెట్టి, అభివృద్ధి, చేసాడు. (ఆ కాలపు సుఖవ్యాధులలో సవాయి అత్యంత భయంకరమైనది) (మ.1957).
  • ఆగస్టు 9 చిలుకూరి నారాయణరావు, భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1951). భారత్
  • ఆగస్టు 15 దండు నారాయణరాజు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1944). భారత్
  • అక్టోబరు 15 సర్దార్ దండు నారాయణ రాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1944). భారత్
  • అక్టోబరు 24 మెర్సిడెస్ ఇండకోచియా, పెరువియన్ విద్యావేత్త.
  • అక్టోబరు 31 ఆచార్య నరేంద్ర దేవ్. (మ.1956).
  • నవంబరు 4 జమ్నాలాల్ బజాజ్, వ్యాపారవేత్త, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1942). భారత్
  • నవంబరు 14 జవహర్ లాల్ నెహ్రూ, భారతదేశ ప్రధానమంత్రి (మ.1964). భారత్
  • డిసెంబరు 3 ఖుదీరాం బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ.1908). భారత్
  • డిసెంబరు 23 మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1967). భారత్

మరణాలు

  • ఫిబ్రవరి 6 సూరి భగవంతం, శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. (జ.1909).
  • డిసెంబరు 4 తాంతియా భిల్, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1842). భారత్

ఈ సంవత్సరపు ప్రస్థానాలు