జనవరి 5 భారతదేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది.
భారత్
జనవరి 20 భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సరను ట్రాంబేలో ప్రారంభించారు.
భారత్
జనవరి 26 జమ్మూ కాశ్మీరు రాష్ట్రం అవతరించింది.
భారత్
మార్చి 22 భారత ప్రభుత్వం శకసంవత్సరాన్ని జాతీయ సంవత్సరంగా స్వీకరించింది.ఈ క్యాలెండర్ 365 రోజులు, 12 నెలలను కలిగి, మార్చి 22న ప్రారంభమవుతుంది, ఇది లీపు సంవత్సరంలో మార్చి 21కి అనుగుణంగా ఉంటుంది.
భారత్
మార్చి 27 కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కళాఖండం మాయాబజార్ విడుదలైంది.
ఏప్రిల్ 1 డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబరు 1958 న ప్రవేశ పెట్టారు.
భారత్
ఏప్రిల్ 5 భారతదేశంలో కేరళలో మొదటిసారిగా కమ్యూనిస్టులు విజయం సాధించారు.ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు.
భారత్
మే 20 ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు హైదరాబాదులో కన్నుమూశారు.
మే 24 తైవాన్ లోని 'తైపే' లో అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేసారు.
ఆగస్టు 1 భీమసేన్ సచార్, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పదవీస్వీకారం (1957 ఆగష్టు 1 నుంచి 1962 సెప్టెంబరు 6 వరకు).
ఆగస్టు 3 తుంకు అబ్దుల్ రహ్మాన్, స్వతంత్ర మలేషియా దేశానికి, దేశాధిపతిగా, 5 సంవత్సరాలకి ఎన్నికయ్యాడు.
ఆగస్టు 29 స్ట్రామ్ థర్మాండ్, అమెరికన్ సెనేట్ లో 24 గంటలకు పైగా సివిల్ రైట్స్ బిల్లు పై వ్యతిరేకంగా మాట్లాడి రికార్డు సృష్టించాడు. ఆ బిల్లు పాస్ అయ్యింది.
అక్టోబరు 3 రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించబడింది.
భారత్
అక్టోబరు 4 సోవియట్ యూనియన్ మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇక్కడ నుండే అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య అంతరిక్ష పోటీ ప్రారంభమైందని నమ్ముతారు.
జననాలు
జనవరి 2 ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2013).
జనవరి 4 గురుదాస్ మాన్, పంజాబ్ కు చెందిన గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు,, నటుడు.
భారత్
జనవరి 26 శివలాల్ యాదవ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
భారత్
జనవరి 30 ప్రియదర్శన్ , దక్షిణ భారతీయ చలనచిత్ర దర్శకుడు.
భారత్
ఫిబ్రవరి 1 జాకీ ష్రాఫ్, భారతదేశానికి చెందిన సినిమా నటుడు.
భారత్
ఫిబ్రవరి 8 వై.విజయ , తెలుగు సినీ నటి, నృత్య కారిణి.
ఫిబ్రవరి 23 కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.2012).
మార్చి 15 నామా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త మరియూ రాజకీయ నాయకుడు.
మార్చి 17 నామా నాగేశ్వరరావు, వ్యాపారవేత్త మరియూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు.
మార్చి 25 శ్రీరామోజు హరగోపాల్, చరిత్ర పరిశోధకులు, కవి, వ్యాసకర్త.