మార్చి 15 తెలుగు చలనచిత్ర రంగ మార్గదర్శి రఘుపతి వెంకయ్య నాయుడు తన 72వ ఏట మరణించారు.
మే 24 హెచ్.ఎమ్.ఎస్. హుడ్, అనే బ్రిటిష్ యుద్ధనౌకను జర్మనీ యుద్ధనౌక డి.కె.ఎమ్. 'బిస్మార్క్' ముంచివేసింది. 1416 మంది మరణించారు.బ్రతికి బట్ట కట్టిన వారు ముగ్గురే ముగ్గురు.
భారత్
మే 28 సురేఖ, అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు, వ్యంగ్య చిత్రకారుడు.
జూన్ 1 మధుకర్ పిచాడ్, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనసభ సభ్యుడు. (మ. 2024).
భారత్
జూన్ 5 ఆచార్య ఎస్వీ రామారావు, పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.
జూన్ 14 కె.కె.రంగనాథాచార్యులు, సాహితీ చరిత్రకారుడు, కేంద్రీయ విశ్వవిద్యాలయం డీన్ (మ. 2021).
జూన్ 30 ఉప్పలపాటి సైదులు, పౌరాణిక రంగస్థల కళాకారుడు.
జూలై 1 డి.కె.ఆదికేశవులు, చిత్తూరు లోక్సభ సభ్యులు.
జూలై 4 ఇందారపు కిషన్ రావు అవధాని, కవి, బహుభాషా కోవిదుడు. (మ.2017).
జూలై 13 టి. కల్పనాదేవి, పార్లమెంటు సభ్యురాలు.
భారత్
జూలై 15 రావెల సాంబశివరావు, నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పనిచేశారు. కవిరాజు విజయం రూపకం రాశారు.
జూలై 17 భారతీరాజా , తమిళ, తెలుగు,చలనచిత్ర దర్శకుడు, నటుడు, నిర్మాత.
జూలై 20 వ్లాదిమిర్ ఎ ల్యాఖోవ్, రోదసీ యాత్రికుడు (సోయుజ్ 32, టి-9).
జూలై 31 అమర్సింహ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.2004).
భారత్
ఆగస్టు 18 జయకృష్ణ, భారతీయ సినిమా నిర్మాత. (మ.2016).
భారత్
సెప్టెంబరు 24 హేమంత్ దత్తా, అస్సామీ నాటక రచయిత, సినిమా దర్శకుడు గీత రచయిత (మ.2025).
సెప్టెంబరు 30 కమలేశ్ శర్మ, భారత దౌత్యవేత్త, కామన్వెల్త్ సెక్రటరీ జనరల్.
భారత్
మరణాలు
జనవరి 15 న్యాపతి సుబ్బారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు (జ.1856).
భారత్
ఫిబ్రవరి 19 జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. (జ.1860).
ఫిబ్రవరి 21 ఫ్రెడరిక్ బాంటింగ్, కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత.
ఆగస్టు 7 రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (జ.1861).
భారత్