ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 2015 సైనా నెహ్వాల్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు అందుకున్న తొలి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. పూర్తి ప్రస్థానం →

జననాలు

  • 1725 గియాకోమో కాసనోవా, వెనిస్‌కు చెందిన ఒక సాహసికుడు, రచయిత (మ. 1798).
  • 1781 భగవాన్ స్వామినారాయణ్, భారత ఆధ్యాత్మిక గురువు (మ. 1830). భారత్
  • 1915 కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1969).
  • 1942 వశిష్ఠ నారాయణ సింగ్, బీహారుకు చెందిన గణిత శాస్త్రవేత్త. భారత్
  • 1969 అజయ్ దేవగన్, భారత సినీ నటుడు. భారత్
  • 1981 మఖేల్ క్లార్క్, ఆస్ట్రేలియా క్రికెటర్.

మరణాలు

  • 1872 సామ్యూల్ F. B. మోర్స్, అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, (జ. 1791).
  • 1933 మహారాజా రంజిత్‌ సింహ్‌జీ, క్రికెట్ ఆటగాడు. ఈయన పేరిటే భారత్‌లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు. (జ.1872). భారత్
  • 2023 కాస్ట్యూమ్ కృష్ణ , తెలుగు సినిమా సహాయ నటుడు , నిర్మాత .(జ.1937).

పండుగలు, జాతీయ దినాలు

  • పోలీస్ పతాక దినం.
  • అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.
  • ప్రపంచ ఆటిజం అవగాహన డే.