2015 భారత ప్రభుత్వం నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది.
పూర్తి ప్రస్థానం →
2018 సుకుమార్ దర్శకత్వంలోని రంగస్థలం చిత్రంలో చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన కెరీర్ బెస్ట్గా నిలిచి రెండో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు తెచ్చింది.
పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
1842 ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు మొదటిసారిగా ఉపయోగించాడు.
1867 అలాస్కా ను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.
1929 భారత ఇంగ్లండు ల మధ్య విమాన సేవలు మొదలయ్యాయి.
భారత్
జననాలు
1906 జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. (మ.1965).
భారత్
1908 దేవికారాణి, భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994).
భారత్
1934 సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (మ.2013).