ఈ రోజు విశేషం
2005 నటుడు మహేష్ బాబు నటి నమ్రతా శిరోద్కర్ను ముంబైలో వివాహం చేసుకున్నారు.
తెలుగు నాట ఈ రోజు
- 2005 నటుడు మహేష్ బాబు నటి నమ్రతా శిరోద్కర్ను ముంబైలో వివాహం చేసుకున్నారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1911 భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది. భారత్
- 1931 కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది. భారత్
జననాలు
- 1939 డియోలిండా రోడ్రిగ్స్.
- 1984 ఆదర్శ్ బాలకృష్ణ, సినిమా నటుడు.
- 1985 ప్రియ హిమేష్, నేపథ్య గాయకురాలు.
- 1990 ఎల్.వి. రేవంత్, నేపథ్య గాయకుడు.
మరణాలు
- 1923 X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (జర్మన్ భౌతిక శస్త్రవేత్త) - (జననం.1845).
- 1993 గయాప్రసాద్ కటియార్, "హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్"కు చెందిన విప్లవ వీరుడు.(జ.1900). భారత్
- 2010 భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్. భారత్
- 2019 చింతల కనకారెడ్డి, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1951).
- 2022 టీ.ఎన్.అనసూయమ్మ, మాజీ ఎమ్మెల్యే (జ. 1924).
సినిమా
- 1967 'ముగ్గురు మిత్రులు (1967 సినిమా)' చిత్రం విడుదలైంది.
- 2017 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం విడుదలైంది.
- 2018 'తొలిప్రేమ (2018 సినిమా)' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- జాతీయ డీ వార్మింగ్ డే.
- హ్యాపీ టెడ్డి డే.
- జాతీయ గొడుగు దినోత్సవం.