ఈ రోజు విశేషం
1969 భారత వన్యప్రాణి బోర్డు, పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది.
సంఘటనలు
- 1875 బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ స్థాపించబడింది. భారత్
- 1949 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆవిర్బవం. భారత్
- 1969 భారత వన్యప్రాణి బోర్డు, పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది. భారత్
జననాలు
- 1866 పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (మ.1928). భారత్
- 1876 టేకుమళ్ళ రాజగోపాలరావు, విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, రచయిత.
- 1918 ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (మ.2007).
- 1920 తమ్మారెడ్డి సత్యనారాయణ, భారత కమ్యూనిష్ఠు పార్టీ నేత. (మ.). భారత్
- 1925 గురుదత్, భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (మ.1964). భారత్
- 1926 బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2018). భారత్
- 1927 గుమ్మడి వెంకటేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2010).
- 1930 కైలాసం బాలచందర్, దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత, (మ.2014). భారత్
- 1938 కూరెళ్ల విఠలాచార్య, తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, గ్రంథాలయ స్థాపకుడు.
- 1938 సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (మ.1985). భారత్
- 1957 లక్ష్మీపతి, తెలుగు హాస్యనటుడు (మ.2008).
- 1958 బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుడు.
- 1966 ఉన్నికృష్ణన్, శాస్త్రీయ సంగీత, సినీ గాయకుడు.
- 1969 వెంకటపతి రాజు, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్
- 1970 అనురాధ శ్రీరామ్, గాయనీ.
మరణాలు
- 2005 భారత రాజకీయవేత్త, ఇస్లామిక్ మతాధికారి రఫీక్ జకారియా 86 ఏళ్ళ వయసులో మరణించారు. భారత్
సినిమా
- 1975 'మాయామశ్చీంద్ర' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- అర్జెంటీనా - జాతీయదినోత్సవం.
- జాతీయ చక్కెర కుకీ దినోత్సవం.