ఏప్రిల్ 17 అల్లూరి విప్లవాన్ని అణచేందుకు బ్రిటిష్ ప్రభుత్వం రూథర్ఫర్డ్ను మన్యం స్పెషల్ కమిషనర్గా నియమించింది.
మే 7 అల్లూరి సీతారామరాజును మేజర్ గుడాల్ కాల్చి చంపాడు.
మే 7 కొయ్యూరు వద్ద బ్రిటిష్ సైనికులు అల్లూరి సీతారామరాజును బంధించి విచారణ లేకుండా కాల్చిచంపారు.
మే 8 అమరవీరుడు అల్లూరి సీతారామరాజు భౌతికకాయాన్ని దహనం చేసి చితాభస్మాన్ని వరాహ నదిలో కలిపారు.
సెప్టెంబరు 28 ఢిల్లీలో జరుగుున్న అలర్లు ఆగలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు మహాత్మా గాంధీ.
భారత్
అక్టోబరు 28 ప్రఖ్యాత నటి సూర్యకాంతం కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు.
జననాలు
జనవరి 10 ధూళిపూడి ఆంజనేయులు, ఆంగ్ల రచయిత, సంపాదకులు.
జనవరి 16 పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు.ఆఫ్సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (మ. 2015).
జనవరి 22 కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఛిత్రకారుడు. (మ.2012).
మార్చి 5 గణపతిరాజు అచ్యుతరామరాజు, వాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారుడు. (మ.2004).
ఏప్రిల్ 8 కుమార్ గంధర్వ, సంగీత విద్వాంసుడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు. (మ.1992).
భారత్
ఏప్రిల్ 28 కెన్నెథ్ కౌండా, జింబాబ్వే మొదటి అధ్యక్షుడు.
మే 1 పూసపాటి విజయరామ గజపతి రాజు, పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు.
భారత్
మే 12 వింజమూరి సీతాదేవి, సంగీతకారిణి , గాయకురాలు, రచయిత(మ.2016).
మే 12 షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు (మ.1999).
జూన్ 3 కరుణానిధి, భారత దేశ రాజకీయవేత్త, తమిళనాడు 15 వ ముఖ్యమంత్రి.
భారత్