ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1998 వై.ఎస్.రాజశేఖరరెడ్డి తండ్రి వై.ఎస్.రాజారెడ్డి బాంబు దాడిలో హత్యకు గురయ్యారు. పూర్తి ప్రస్థానం →
  • 2001 నిన్ను చూడాలని చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన జూనియర్ ఎన్.టి.ఆర్ స్టూడెంట్ నెం.1తో తొలి విజయం అందుకున్నారు. పూర్తి ప్రస్థానం →
  • 2009 ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.
  • 2020 నటి వాణిశ్రీ కుమారుడు అభినయ వెంకటేశ కార్తీక్ గుండెపోటుతో మరణించారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1930 స్వాతంత్ర్యోద్యమ ప్రచారానికి బెంబేలెత్తిన బ్రిటిష్ ప్రభుత్వం సరోజినీ నాయుడును అరెస్టు చేసింది. భారత్ పూర్తి ప్రస్థానం →
  • 1984 బచేంద్రీపాల్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది. భారత్

జననాలు

  • 1942 కె. రాఘవేంద్రరావు, శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు.
  • 1942 చంద్ర మోహన్, తెలుగు సినీ నటుడు.(మ.2023).
  • 1944 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు.
  • 1954 వాసిరెడ్డి నవీన్, సాహితీకారుడు.
  • 1961 ప్రభ, తెలుగు చలన చిత్ర నటి, కూచిపూడి నర్తకి.
  • 1963 కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు.
  • 1965 వై.వి.యస్.చౌదరి, తెలుగు సినిమా దర్శకుడు.
  • 1971 ఐశ్వర్య, దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్
  • 1989 పూర్ణ, భారతీయ సినీ నటీ, మోడల్. భారత్

మరణాలు

  • 1945 హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీలో సభ్యుడు. (జ.1900).

సినిమా

  • 2001 'నిన్ను చూడాలని' చిత్రం విడుదలైంది.
  • 2021 'శుక్ర' చిత్రం విడుదలైంది.
  • 2025 'వైభవం (2025 సినిమా)' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ తాబేలు దినోత్సవం.