ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 18 భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది. భారత్
  • ఏప్రిల్ 7 మొదటి దూర ప్రజా టెలివిజన్ ప్రసారం ప్రారంభం (వాషింగ్టన్ డి.సి నుండి న్యూయార్క్ వరకు).
  • మే 19 సౌదీ అరేబియాని స్వతంత్ర దేశంగా బ్రిటన్ గుర్తించింది.
  • జూన్ 29 అమెరికా పశ్చిమ తీరం నుంచి మొదటి సారిగా విమానం హవాయి చేరినది.
  • జూలై 23 బొంబాయి రేడియో స్టేషను నుండి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భారత్
  • ఆగస్టు 4 అమెరికా, కెనడా ల మధ్య పీస్ బ్రిడ్జ్ (వంతెన) ప్రారంభమైంది.
  • ఆగస్టు 24 అభినవ సీతగా పేరొందిన నటి అంజలీదేవి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు.
  • అక్టోబరు 6 ది జాజ్ సింగర్ అనే తొలి టాకీ సినిమా (శబ్ద చిత్రం) ని వార్నర్ బ్రదర్స్ (అమెరికా) లో విడుదల చేసారు. ఒకటి, రెండు పాటలు, కొన్ని మాటలు మాత్రమే ఉన్నాయి.
  • డిసెంబరు 25 మహారాష్ట్రలోని రాయ్‌ఘర్ జిల్లాలోని మహాద్ ప్రాంతంలో అంబేద్కర్, అతని అనుచరులు 1927 డిసెంబరు 25న అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ మనుస్మృతి ప్రతిని తగలబెట్టారు. భారత్

జననాలు

  • జనవరి 2 మల్లవరపు జాన్, తెలుగు కవి. (మ.2006).
  • జనవరి 5 బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (మ.2002).
  • జనవరి 18 సుందరం బాలచందర్, సంగీత విద్వాంసుడు. (మ.1990).
  • జనవరి 30 బెండపూడి వెంకట సత్యనారాయణ, చర్మవైద్యులు. (మ.2005).
  • జనవరి 31 రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2013).
  • ఫిబ్రవరి 22 శ్రీ రంజని, పాత తరం తెలుగు సినీ నటి (మ.1974).
  • మార్చి 25 పి.షణ్ముగం, పాండిచ్చేరి రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి . (మ.2013).
  • మార్చి 27 రాజ్ బేగం, మెలోడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ అని పేరుపొందిన కాశ్మీరీ గాయని. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2016). భారత్
  • ఏప్రిల్ 24 నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (మ.2011).
  • మే 1 ఇస్రార్ అలీ, పాకిస్థాని మాజీ క్రికెటర్. (మ.2016).
  • మే 27 పౌలిన్ హాన్సన్.
  • జూన్ 8 లాల్ కృష్ణ అద్వానీ ,రాజకీయాలలో లోహా పురుషుడు గా ప్రసిద్ది , మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి.
  • జూలై 1 బొడ్డుపల్లి పురుషోత్తం, రచయిత, తెలుగు ఆచార్యుడు.
  • జూలై 3 బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత. (మ.2000).
  • జూలై 4 ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2007).
  • జూలై 4 అంగర సూర్యారావు, నాటక రచయిత, చరిత్రకారుడు. (మ.2017).
  • జూలై 5 రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (మ.2013).
  • జూలై 9 గుమ్మడి వెంకటేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2010).
  • జూలై 26 గులాబ్‌రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. (మ.2003). భారత్
  • ఆగస్టు 8 వక్కలంక సరళ , తెలుగు సినీ గాయని(మ.1999).
  • ఆగస్టు 11 నీతా హొంటివెరోస్-లిచౌకో, ఫిలిప్పైన్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు.
  • ఆగస్టు 14 మానాప్రగడ శేషసాయి, ఆకాశవాణి, దూరదర్శన్ వ్యాఖ్యాత.
  • ఆగస్టు 20 ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. (మ.2005).
  • ఆగస్టు 21 జీ.అశ్వద్ధామ, సంగీత దర్శకుడు (మ.1975).
  • ఆగస్టు 22 టి.జీ . లింగప్ప ,సంగీత దర్శకుడు ,(మ.2000).
  • ఆగస్టు 24 అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (మ.2014).
  • ఆగస్టు 24 టి.కనకం, అలనాటి చలన చిత్ర హాస్య నటి, రంగస్థల నటి,గాయనీ.(మ.2015).
  • సెప్టెంబరు 5 పల్లెంపాటి వెంకటేశ్వర్లు, పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు. (మ.2016).
  • సెప్టెంబరు 15 నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు రచయిత.
  • సెప్టెంబరు 21 గురజాడ కృష్ణదాసు వెంకటేష్, దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. (మ.1993).
  • సెప్టెంబరు 22 బి.గోపాలం , తెలుగు సంగీత దర్శకుడు(మ.2004).
  • అక్టోబరు 10 నేదునూరి కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (మ.2014). భారత్
  • అక్టోబరు 15 పర్దుమన్ సింగ్ బ్రార్, షాట్‌పుట్, డిస్కస్ త్రో క్రీడాంశాలలో ఆసియా క్రీడలలలో మనదేశానికి పతకాలు సాధించిన క్రీడాకారుడు. (మ.2007).
  • అక్టోబరు 22 గుంటూరు శేషేంద్ర శర్మ, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
  • అక్టోబరు 24 పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు. (మ.2015). భారత్
  • నవంబరు 8 లాల్ కృష్ణ అద్వానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు. భారత్
  • నవంబరు 15 నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు సాహితీవేత్త.
  • నవంబరు 20 సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగా వ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో శాస్త్రీయ, జానపద నృత్యములలోను, కొరియోగ్రఫీలలో పేరుగాంచాడు.. (మ.1999).
  • నవంబరు 28 ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (మ.2008).
  • డిసెంబరు 25 రాం నారాయణ్, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళాకారుడు. భారత్

మరణాలు

  • జూన్ 27 కాళ్ళకూరి నారాయణరావు, నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (జ.1871).
  • సెప్టెంబరు 22 ముడుంబ నృసింహాచార్యులు, సంస్కృతాంధ్ర కవి (జ. 1841 సెప్టెంబరు 22). భారత్
  • నవంబరు 9 మాగంటి అన్నపూర్ణాదేవి: రచయిత్రి, సమాజ సేవిక, స్వాతంత్ర్య సమర యోధురాలు. (జ 1900). భారత్

ఈ సంవత్సరపు ప్రస్థానాలు