సంఘటనలు
- ఫిబ్రవరి 22 ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసింది.
భారత్
- ఫిబ్రవరి 22 ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జుర్రేటి వద్ద బ్రిటిష్ ప్రభుత్వం బహిరంగంగా ఉరితీసింది.
జననాలు
- ఫిబ్రవరి 11 థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. (మ.1931).
- మార్చి 3 అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1922).
- అక్టోబరు 1 అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933).
మరణాలు
- జనవరి 6 త్యాగయ్య, ప్రసిద్ధ వాగ్గేయకారుడు. (జ.1767).
- ఫిబ్రవరి 22 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. (జ.1870).