ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1935 గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు.
  • 1958 మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి.
  • 2022 నీరజ్ చోప్రా, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 88.13 మీటర్ల త్రోతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

జననాలు

  • 19. : బి.గోపాల్, తెలుగు సినీ దర్శకుడు.
  • 1928 కేశూభాయి పటేల్, గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు. భారత్
  • 1936 మొదలి నాగభూషణశర్మ, నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు.
  • 1953 శ్రీవిద్య , భారతీయ చలనచిత్ర నటి, గాయని(మ.2006). భారత్
  • 1975 విజయ్ ఆంటోనీ , సంగీత,దర్శకుడు,గాయకుడు, నటుడు ,నిర్మాత.
  • 1976 కల్వకుంట్ల తారక రామారావు, సిరిసిల్ల శాసనసభ సభ్యుడు, మంత్రి.

మరణాలు

  • 1862 మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
  • 1899 సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (జ.1803). భారత్
  • 1970 కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు (జ.1890).
  • 1971 గుర్రం జాషువా, తెలుగు కవి (జ.1895).
  • 2000 ద్వారం భావనారాయణ రావు, వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు కుమారుడు (జ.1924).
  • 2014 చేకూరి రామారావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, భాషా శాస్త్రవేత్త (జ.1934).
  • 2018 నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (జ.1935).
  • 2022 రెడ్డి రాఘవయ్య, బాల సాహిత్యవేత్త (జ. 1940).

సినిమా

  • 2025 'హరి హర వీరమల్లు' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • జాతీయ ధర్మల్ ఇంజినీర్ దినోత్సవం.
  • ఆదాయపు పన్ను దినం.