ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 2014 తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసే పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. పూర్తి ప్రస్థానం →
  • 2014 'దృశ్యం' చిత్రంలో దగ్గుబాటి వెంకటేష్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1921 పానగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. భారత్
  • 1966 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇంగ్లాండులో ప్రారంభమయ్యాయి.
  • 1987 ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది.

జననాలు

  • 1767 జాన్ క్విన్సీ ఆదమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
  • 1877 అలీ నవాజ్ జంగ్ బహదూర్, హైదరాబాదుకు చెందిన ఇంజనీరు. (మ.1949).
  • 1907 సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (మ.1963).
  • 1920 [http://www.imdb.com/name/nm0000989 యూలి బోరిస్వొవిచ్ బ్రినెర్], హాలీవుడ్ నటుడు (మ. 1985 అక్టోబరు 10).
  • 1946 రామకృష్ణ (చిత్రకారుడు), వ్యంగ్య చిత్రకారుడు, కార్టూనిస్ట్‌.
  • 1951 నారమల్లి డాక్టర్ శివప్రసాద్ , చలనచిత్ర దర్శకుడు , చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు (మ.2019).
  • 1964 మణిశర్మ, తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు.
  • 1976 మహాలక్ష్మి అయ్యర్, తెలుగు తో పాటు పలు భాషా చిత్రాల పాటలు పాడిన నేపథ్య గాయని.

మరణాలు

  • 2007 సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (జ. 1939).

సినిమా

  • 2014 'దృశ్యం' చిత్రం విడుదలైంది.
  • 2025 'ఓ భామ అయ్యో రామ' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • మంగోలియా జాతీయ దినోత్సవం.
  • ప్రపంచ జనాభా దినోత్సవం.
  • తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం.