సంఘటనలు
- జనవరి 22 కాంగ్రెసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి.
- జనవరి 25 రష్యన్ సామ్రాజ్యం నుండి "సోవియట్ యూనియన్" ఏర్పడింది.
- జూలై 3 విశ్వనట చక్రవర్తి ఎస్. వి. రంగారావు కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు.
- జూలై 16 నికొలస్ II, రష్యన్ జార్ (చక్రవర్తి) ని అతని కుటుంబాన్ని (భార్య, ఐదుగురు పిల్లలు) ఉరి తీసారు.
- నవంబరు 11 మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి.
జననాలు
- జనవరి 2 బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణాకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు. (మ.1946).
- జనవరి 12 సి.రామచంద్ర సంగీత దర్శకుడు(మ1982).
- జనవరి 19 వావిలాల సోమయాజులు, తెలుగు పండితుడు, రచయిత, వక్త, విమర్శకుడు.
- జనవరి 25 కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (మ.1991).
- మార్చి 1 ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి. (మ.1995).
- మార్చి 5 జేమ్స్ టోబిన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- మార్చి 14 కె.వి.మహదేవన్, తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (మ.2001).
- ఏప్రిల్ 5 ఇటికాల మధుసూదనరావు, యవ్వనప్రాయంలోనే ఆర్యసమాజ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు.
- మే 11 మృణాళినీ సారాభాయి, శాస్త్రీయ నృత్య కళాకారిణి (మ.2016).
- జూలై 3 ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (మ.1974).
- జూలై 4 చల్లా కొండయ్య, న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.
- జూలై 9 ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (మ.2007).
- జూలై 14 ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (మ.2007).
- జూలై 18 నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. (మ.2013).
- ఆగస్టు 10 గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985).
- ఆగస్టు 19 శంకర్ దయాళ్ శర్మ, భారత మాజీ రాష్ట్రపతి. (మ.1999).
భారత్
- ఆగస్టు 21 సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994).
భారత్
- ఆగస్టు 23 అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001).
భారత్
- ఆగస్టు 24 సికిందర్ భక్త్, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
భారత్
- సెప్టెంబరు 4 కొండేపూడి లక్ష్మీనారాయణ, తెలుగు చలన చిత్రాల మాటలు, పాటల రచయిత,అనువాదకుడు.
- అక్టోబరు 1 గోవిందప్ప వెంకటస్వామి, భారతీయ నేత్ర వైద్యుడు (మ. 2006).
భారత్
- అక్టోబరు 8 పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (మ.2006).
- అక్టోబరు 8 బత్తుల సుమిత్రాదేవి, హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు. (మ.1980).
- అక్టోబరు 12 పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (మ.1986).
- నవంబరు 8 బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త (మ.2007).
- నవంబరు 11 కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (మ.2008).
- డిసెంబరు 1 జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (మ.1991).
భారత్
- డిసెంబరు 19 భాస్కరభట్ల కృష్ణారావు, రచయిత. (మ.1966).
- డిసెంబరు 31 పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు, సాహితీవేత్త.
మరణాలు
- సెప్టెంబరు 8 రాయచోటి గిరిరావు, సంఘ సేవకులు, విద్యావేత్త. (జ.1865).
- అక్టోబరు 15 షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (జ.1835).
భారత్