ఏప్రిల్ 13 పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్లో సమావేశమైన భారతీయ ఉద్యమ కారులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు. ఈ సంఘటలనలో సుమారు379 మంది మరణించారు. 1200 మంది గాయపడ్డారు.
భారత్
ఏప్రిల్ 13 అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో నిరాయుధ ప్రజలపై జనరల్ డయ్యర్ ఆదేశించిన కాల్పుల్లో వందలాది మంది మరణించారు.
భారత్
ఏప్రిల్ 16 అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు "ప్రార్థన , ఉపవాసం" నిర్వహించాడు.
భారత్
మే 27 ఆధునికాంధ్ర సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు కన్నుమూశారు.
ఆగస్టు 16 ఆంధ్రప్రదేశ్ 7వ ముఖ్యమంత్రి టి.అంజయ్య హైదరాబాదులో జన్మించారు.
అక్టోబరు 24 న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీ పతనమై మహా ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది.
నవంబరు 27 మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు బల్గేరియాతో న్యూలీ సంధి చేసుకున్నాయి.
జననాలు
జనవరి 13 మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1996).
ఫిబ్రవరి 9 ముదిగొండ సిద్ద రాజలింగం, స్వాతంత్ర్య సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
భారత్
ఫిబ్రవరి 19 తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, రచయిత, సినిమా నిర్మాత. (మ.2006).