ఈ రోజు విశేషం
2023 ఆంధ్రప్రదేశ్ విభజనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కేసు లిస్ట్ అయింది.
తెలుగు నాట ఈ రోజు
- 1922 అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి జరిగింది.
- 1922 అల్లూరి సీతారామరాజు 300 మంది వీరులతో చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేయడంతో మన్యం విప్లవం ఆరంభమైంది. పూర్తి ప్రస్థానం →
- 1955 మెగాస్టార్ చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 2023 ఆంధ్రప్రదేశ్ విభజనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కేసు లిస్ట్ అయింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1864 మొదటి జెనీవా సదస్సులో 12 దేశాలు సంతకం చేసాయి.
- 1932 టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బి.బి.సి నిర్వహించింది.
జననాలు
- 1860 పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940).
- 1869 పాశంవారి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి (మ.1953).
- 1869 డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి (మ. 1967).
- 1924 హరిశంకర్ పరసాయి, హిందీ కవి (మ.1995). భారత్
- 1924 సి.మాధవరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
- 1927 టి.జీ . లింగప్ప ,సంగీత దర్శకుడు ,(మ.2000).
- 1933 గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (మ.1994). భారత్
- 1935 డి. కామేశ్వరి, కథా, నవలా రచయిత్రి.
- 1955 చిరంజీవి, తెలుగు చలనచిత్ర నటుడు.
- 1964 రేకందార్ గుణవతి, రంగస్థల నటి.
- 1989 రాహుల్ సింప్లీ గుంజ్.తెలుగుపాటలగాయకుడు, రచయిత.
మరణాలు
- 1948 షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (జ.1920).
- 1984 బొమ్మకంటి సత్యనారాయణ రావు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1916).
- 1986 శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1901). భారత్
- 2014 యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1932).
సినిమా
- 1964 'దాగుడు మూతలు' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- భారత దేశము - మద్రాసు దినోత్సవం. భారత్
- ప్రపంచ జానపద దినోత్సవం.