సంఘటనలు
- మార్చి 10 అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు.
- ఆగస్టు 1 కొలరాడో 38వ రాష్ట్రంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చేరింది.
జననాలు
- ఏప్రిల్ 29 బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు (మ.1947).
- జూన్ 20 చందాల కేశవదాసు, గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు,, నాటకకర్త. (మ. 1956).
- జూలై 9 టేకుమళ్ళ రాజగోపాలరావు, విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, రచయిత.
- జూలై 17 రోజా జాక్సన్ లుంప్కిన్ ( జార్జియా), 115 సంవత్సరాలు బ్రతికాడు (మరణం 1991 లో).
- ఆగస్టు 2 పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత.
భారత్
- ఆగస్టు 7 : మాతా హరి, డచ్ దేశస్తురాలు, నర్తకి, గూఢచారి (మ.1917).
- డిసెంబరు 25 భారత్ ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటు చేసిన నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా (మ.1948).
భారత్