సంఘటనలు
- మే 20 అమెరికా, క్యూబా ఆక్రమణకు ముగింపు పలికింది.
- మే 24 బ్రిటన్లో మొట్టమొదటి సారిగా 'ఎంపైర్ డే' జరుపుకున్నారు.1959లో 'ఎంపైర్ డే' పేరు 'కామన్ వెల్త్ డే' గా మార్చారు.
జననాలు
- జనవరి 1 బస్టర్ నుపెన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (మ.1977).
- జనవరి 5 ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1937).
భారత్
- ఫిబ్రవరి 2 మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు.
భారత్
- ఫిబ్రవరి 8 ఆండ్ర శేషగిరిరావు, సుప్రసిద్ధ కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు. (మ.1965).
- మార్చి 6 కల్లూరు వేంకట నారాయణ రావు, విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు.
- ఏప్రిల్ 30 థియోడర్ షుల్జ్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- జూన్ 6 కె.ఎల్.రావు, ఇంజనీరు, రాజకీయ నాయకుడు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (మ.1902).
- జూన్ 12 పాలకోడేటి శ్యామలాంబ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. (మ.1953).
భారత్
- జూన్ 16 బార్బరా మెక్క్లింటక్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2002).
- జూన్ 24 గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. (మ.1946).
- జూన్ 24 జమిలి నమ్మాళ్వారు, ప్రచురణకర్త, పత్రికా సంపాదకుడు.
- జూలై 15 కానూరు లక్ష్మణ రావు, ఇంజినీరు. (మ.1986).
- జూలై 15 కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1976).
- జూలై 19 సముద్రాల రాఘవాచార్య, సముద్రాల సీనియర్ గా పేరొందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1968).
- ఆగస్టు 15 మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1995).
భారత్
- ఆగస్టు 29 వెరియర్ ఎల్విన్, రాజనీతి పండితుడు, భారతీయ గిరజన జాతుల సమర్థకుడు.
భారత్
- సెప్టెంబరు 23 స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (మ.1971).
- అక్టోబరు 2 అన్నాప్రగడ కామేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1987).
భారత్
- అక్టోబరు 8 వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ ఉపకులపతి (మ.1961).
- అక్టోబరు 10 పులుగుర్త వేంకటరామారావు, శతావధాని, రచయిత, ఆదర్శ ఉపాధ్యాయుడు. (మ.1964).
- అక్టోబరు 11 జయప్రకాశ్ నారాయణ్, భారత్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తి. (మ.1979).
భారత్
- అక్టోబరు 21 అన్నాప్రగడ కామేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు.
భారత్
- నవంబరు 15 గోరా, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. (మ.1975).
భారత్
- డిసెంబరు 10 ఎస్.నిజలింగప్ప, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.
- డిసెంబరు 10 ఉప్పల వేంకటశాస్త్రి, ఉత్తమశ్రేణికి చెందిన కవి. (మ.1976).
- డిసెంబరు 23 చరణ్ సింగ్, భారత దేశ 5వ ప్రధానమంత్రి. (మ.1987).
భారత్
మరణాలు
- జూలై 4 స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు. (జ.1863).
భారత్
- జూలై 31 పట్నం సుబ్రమణ్య అయ్యరు, శాస్త్రీయ సంగీతజ్ఞుడు (జ.1845).