సంఘటనలు
- జూలై 16 డాక్టర్ ఎమిలి హోవార్డ్ స్టోవ్, కెనడాలో సేవ (ప్రాక్టీసు) చేయటానికి అనుమతి (లైసెన్స్) పొందిన తొలి మహిళ.
- జూలై 23 మిచిగాన్ లోని గ్రాండ్ రేపిడ్స్ లో మొదటి వాణిజ్య జలవిద్యుత్ కేంద్రం మొదలైంది.
- అక్టోబరు 1 శ్రీలంకలో భారతదేశంతో ద్రవ్య మార్పిడి మొదలయ్యింది.
భారత్
- నవంబరు 24 కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గుండుగొలను గ్రామంలో జన్మించారు.
జననాలు
- ఫిబ్రవరి 13 గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997).
- ఫిబ్రవరి 20 మల్లాది సూర్యనారాయణ, శాస్త్రిసంస్కృతవాజ్మయచరిత్ర (2 భాగములు). ఆంధ్రవిశ్వకలా పరిషత్ప్రచురణములు.
- మార్చి 3 ఆచంట లక్ష్మీపతి, ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. (మ.1962).
- ఏప్రిల్ 10 సి.వై.చింతామణి, పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన ప్రసిద్ధ పాత్రికేయుడు, ఉదారవాద రాజకీయ నాయకుడు (మ.1941).
- ఏప్రిల్ 18 టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (మ.1947).
- జూలై 31 ప్రేమ్చంద్, భారతదేశపు హిందీ,, ఉర్దూ కవి. (మ.1936).
భారత్
- ఆగస్టు 2 బళ్ళారి రాఘవ, న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (మ.1946).
- నవంబరు 24 భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (మ.1959).
- డిసెంబరు 10 కట్టమంచి రామలింగారెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951).