ఈ రోజు విశేషం
1679 పెను తుపానులో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు.
తెలుగు నాట ఈ రోజు
- 1679 పెను తుపానులో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు.
జననాలు
- 1860 హెచ్.వి.నంజుండయ్య,మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920).
- 1910 భికూ బాట్లీవాలా, బ్రిటిష్ బారిస్టర్. భారత్
- 1923 కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణుడు. (మ.2012).
- 1936 వీణాపాణి, ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. (మ.1996).
- 1956 సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ రాష్ట్రానికిచెందిన రాజకీయ నాయకుడు ఆయన 12 జూన్ 2014 నుండి 16 జనవరి 2019 వరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్గా పనిచేశాడు.
- 1973 కందికొండ యాదగిరి , గీత రచయిత,కవి ,(2022).
- 1990 పూజా హెగ్డే ,, మోడల్,తెలుగు,తమిళ, చిత్రాల నటి.
- 1993 హనుమ విహారి, ఆస్ట్రేలియాలో 2012లో జరిగిన అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులోని ఏకైక తెలుగు సభ్యుడు.
మరణాలు
- 1911 సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (జ.1867).
- 1987 కిషోర్ కుమార్, సుప్రసిద్ద హిందీ సినీ నటుడు, గాయకుడు. (జ.1929). భారత్
- 2006 హీరాలాల్ మోరియా, పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (జ.1924).
- 2020 గుండా మల్లేష్, కమ్యూనిస్టు నేత, శాసనసభ మాజీ సభ్యుడు. (జ.1947).
సినిమా
- 1995 'అడవిదొర' చిత్రం విడుదలైంది.
- 2017 'రాజు గారి గది 2' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం.
- ప్రపంచ గుడ్డు దినోత్సవం.
- జాతీయ సినిమా దినోత్సవం.