ఈ రోజు విశేషం
2011 తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికుల భాగస్వామ్యంతో సకల జనుల సమ్మె ప్రారంభమైంది.
తెలుగు నాట ఈ రోజు
- 1948 హైదరాబాదు సంస్థానంపై 'ఆపరేషన్ పోలో' పేరిట భారత సైన్యం పోలీసు చర్య ప్రారంభించింది; మూడు వైపుల నుంచి ముట్టడి మొదలైంది. పూర్తి ప్రస్థానం →
- 1968 కె.వి.రెడ్డి తన జయంతి పిక్చర్స్ సంస్థకు తీసిన జానపద చిత్రం భాగ్యచక్రం విడుదలైంది. పూర్తి ప్రస్థానం →
- 2011 తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికుల భాగస్వామ్యంతో సకల జనుల సమ్మె ప్రారంభమైంది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1948 హైద్రాబాద్ పైకి పటేల్ సైన్యాన్ని పంపాడు.
జననాలు
- 1910 వేపా కృష్ణమూర్తి, తెలుగు ఇంజనీరు. (మ.1952).
- 1913 సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (మ.1984).
- 1926 జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి. (మ.2006).
- 1931 బార్బరా బెయిన్.
- 1940 సజ్జా జయదేవ్ బాబు, కార్టూనిస్టు.
- 1946 రామస్వామి పరమేశ్వరన్, భారత సైనిక దళం నకు చెందిన సైనికాధికారి. భారత్
- 1960 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, 16వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.
- 1960 కార్తీక్, తమిళ తెలుగు చిత్రాల నటుడు, గాయకుడు,రాజకీయ నాయకుడు.
- 1965 ముచ్చర్ల అరుణ , తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ సినీనటి.
- 1966 శ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు. (మ.2015).
మరణాలు
- 1929 జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు. (జ.1904).
- 1966 దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (జ.1886).
- 1989 ఆచార్య ఆత్రేయ, తెలుగులో నాటక, సినీ రచయిత. (జ.1921).
- 2012 రంగనాథ్ మిశ్రా, 21వ భారత ప్రధాన న్యాయమూర్తి. (జ.1926). భారత్
సినిమా
- 1968 'భాగ్యచక్రం' చిత్రం విడుదలైంది.
- 2018 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం విడుదలైంది.
- 2019 'నాని ‘గ్యాంగ్ లీడర్’' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- కోల సోమసాయి బస్వంత్ జననం.
- ప్రపంచ మనీషా తంగేటి దినోత్సవం.
- సానుకూల ఆలోచనల దినోత్సవం(పాజిటివ్ థింకింగ్ డే).