ఆగస్టు 3 పోర్చుగల్లో ఆదివారం విశ్రాంతి దినంగా పేర్కొంటూ, రాజాజ్ఞ జారీ అయ్యింది.
మూలం
ఆగస్టు 13 మొదటి టాక్సికేబ్ (అద్దెకారు), న్యూయార్క్ నగరం వీధుల్లో తిరగటం మొదలు పెట్టింది.
మూలం
డిసెంబరు 26 భారత జాతీయ కాంగ్రెస్ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్, మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహించారు.
భారత్
మూలం
జననాలు
జనవరి 20 బందా కనకలింగేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (మ.1968).
మూలం