ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జూలై 20 సిగరెట్లమీద మొదటిసారిగా 'టాక్స్ స్టాంపుల' ను వాడారు అమెరికాలో.
  • ఆగస్టు 13 పెరూ, ఈక్వెడార్, బొలీవియా దేశాలలో భూకంపం, సునామీ వచ్చి 25,000 మంది మరణం. 300 మిలియన్ల డాలర్లకు పైగా నష్టం.
  • ఆగస్టు 18 గుంటూరులో సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూస్తూ పియరీ జూల్స్‌ సీజర్‌ హాన్సెన్‌ అనే శాస్త్రవేత్త హీలియం ఉనికిని కనుగొన్నాడు.

జననాలు

  • మార్చి 22 అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మరణం1953).
  • మార్చి 28 మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత.
  • మే 6 రెండో నికోలస్, రష్యా జారు చక్రవర్తి (మ.1918).
  • ఆగస్టు 4 మాస్టర్ సి.వి.వి., భారతీయ తత్త్వవేత్త, యోగి, గురువు.(మ.1922). భారత్

మరణాలు

  • ఫిబ్రవరి 11 లీయాన్ ఫోకాల్ట్, ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1819).
  • మార్చి 22 అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్. (మరణం1953).
  • మార్చి 27 మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (జ.1794). భారత్
  • జూన్ 1 జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1791).