మే 11 మిన్నసోటా రాష్ట్రం, 32వ రాష్టంగా అమెరికాలో చేరింది.
జూన్ 16 సిపాయిల యుద్ధం (మొదటి స్వాతంత్ర్య సమరం) లో భాగంగా, 'మొరార్ యుద్ధం - బేటిల్ ఆఫ్ మొరార్' జరిగింది.
భారత్
జూన్ 16 అబ్రహాం లింకన్, ఇల్లినాయిస్ లోని 'స్ప్రింగ్ ఫీల్డ్' లో, తన 'హౌస్ డివైడెడ్' ఉపన్యాసాన్ని ఇచ్ఛాడు.
జూన్ 17 1857 సంగ్రామంలో గ్వాలియర్ వద్ద జరిగిన చివరి ముఖ్య యుద్ధంలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వీరమరణం పొందింది.
భారత్
జూన్ 18 ఛార్లెస్ డార్విన్ను జీవపరిణామం సిద్దాంతాన్ని ప్రచురించటానికి ప్రేరేపించిన వ్రాతప్రతిని (జీవపరిణామం విషయం మీద), తన సహచరుడైన ఆల్ ఫ్రెడ్ రస్సెల్ వాల్లేస్ నుంచి అందుకున్నాడు.
ఆగస్టు 3 విక్టోరియా సరస్సు (లేక్ విక్టోరియా), నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు.
ఆగస్టు 4 మొదటిట్రాన్స్-అట్లాంటిక్ కేబుల్ పూర్తి అయింది.
ఆగస్టు 5 మొట్టమొదటి ట్రాన్స్ అట్లాంటిక్ టెలిగ్రఫ్ కేబుల్ లైను వేసారు.
ఆగస్టు 7 బ్రిటిష్ క్వీన్ విక్టోరియా, ఒట్టావా నగరాన్ని, కెనడాకు రాజధానిగా ఎంపిక చేసింది.
భారత్
ఆగస్టు 15 పసిఫిక్ సముద్రతీరప్రాంతానికి, ప్రతీ రోజూ ఉత్తరాల పంపిణీ జరగటం మొదలు అయ్యింది.
జననాలు
మార్చి 18 రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త (మ.1913).
ఏప్రిల్ 23 మాక్స్ ప్లాంక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1947).
జూన్ 29 జార్జి వాషింగ్టన్ గోఎథల్స్, పనామా కాలువను కట్టిన ఇంజినీరు. (మ.1928).
ఆగస్టు 20 ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (మ.1931).
అక్టోబరు 27 థియోడర్ రూజ్వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1919).