ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జూన్ 20 మొదటి బేస్బాల్ గేమ్ - NY నైన్స్ 23, NY నికెర్బోకెర్స్ 1.
  • జూలై 10 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయసైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు.
  • జూలై 10 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సైనికులతో కోయిలకుంట్ల ఖజానాపై పట్టపగలు దాడి చేశారు.
  • ఆగస్టు 10 స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ను అమెరికాలో స్థాపించారు.
  • ఆగస్టు 13 అమెరికా జెండాను లాస్ ఏంజిల్స్లో మొదటిసారి ఎగరవేసారు.

జననాలు

  • ఏప్రిల్ 8 దాసు శ్రీరాములు, కవి, పండితులు, ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు.

మరణాలు

  • డిసెంబరు 25 స్వాతి తిరునాళ్, కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (జ.1813). భారత్

ఈ సంవత్సరపు ప్రస్థానాలు