సంఘటనలు
- ఏప్రిల్ 16 యుగకర్త, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో జన్మించారు.
జననాలు
- మార్చి 5 క్లారా కెర్న్ బేలిస్, అమెరికన్ రచయిత్రి, విద్యావేత్త. (మ.1948).
- ఏప్రిల్ 16 కందుకూరి వీరేశలింగం పంతులు, సంఘసంస్కర్త. (మ.1919).
- ఏప్రిల్ 29 రాజా రవివర్మ, భారత చిత్రకారుడు. (మ.1906).
భారత్
- నవంబరు 10 సురేంద్రనాథ్ బెనర్జీ, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1925).
భారత్
మరణాలు
- ఫిబ్రవరి 23 అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్.