సంఘటనలు
- మే 20 'ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్' (అంతర్జాతీయ తూనికలు, కొలతల సంస్థ) స్థాపించారు.
- మే 24 సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ ను స్థాపించాడు. ఇదే 1920లో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీగా అవతరించింది.
- జూన్ 20 ప్రెసిడియో అనే ప్రాంతంలో, అమెరికా మెరైన్ ఆసుపత్రిని ప్రారంభించింది.
- జూలై 9 బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ స్థాపించబడింది.
భారత్
- ఆగస్టు 24 ఇంగ్లీష్ చానల్ ఈదిన తోలి వ్యక్తిగా మ్యాథ్యు వెబ్ రికార్డు.
- నవంబరు 7 జాతీయగేయం వందేమాతరం బంకించంద్ర ఛటర్జీ రచించాడు.
జననాలు
- మార్చి 26 మాక్స్ అబ్రహమ్, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1922).
- అక్టోబరు 31 సర్దార్ వల్లభభాయి పటేల్, భారతదేశపు ఉక్కుమనిషి. (మ. 1950).
భారత్
- డిసెంబరు 28 బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, పండితుడు, కవి.(మ.1914).
మరణాలు
- జూలై 31 ఆండ్రూ జాన్సన్, 17వ అమెరిక అధ్యక్షుడు. (జ.1808).