ఆగస్టు 5 తోకచుక్క వర్ణపటలము (సూర్యకాంతి ఏడురంగులను వర్ణపటలము అంటారు) ను మొదటిసారిగా చూసిన శాస్త్రవేత్త జియోవన్ని దొనాతి.
ఆగస్టు 22 మొదటి జెనీవా సదస్సులో 12 దేశాలు సంతకం చేసాయి.
అక్టోబరు 1 కలకత్తాలో తుఫాను వలన 70,000 మంది మరణించారు.
భారత్
అక్టోబరు 5 కలకత్తాలో వచ్చిన పెను తుపానులో నగరం నాశనమైంది. 60,000 మందికి పైగా మరణించారు.
భారత్
జననాలు
జూన్ 29 అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (మ.1924).
జూలై 20 ఎరిక్ కార్ల్ఫెల్డ్, స్వీడన్. కవి. ( 1918 లో నోబెల్ బహుమతి తిరస్కారము. 1931 లో నోబెల్ బహుమతి మరణానంతరం ఇచ్చారు).
ఆగస్టు 31 ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (మ.1945).
సెప్టెంబరు 30 స్వామి అకందానంద, స్వామి రామకృష్ణ శిష్యుడు (మ. 1937 ).
అక్టోబరు 19 ఆచంట సాంఖ్యాయన శర్మ, తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. (మ.1933).
నవంబరు 22 రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (మ.1955).
భారత్
డిసెంబరు 11 సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (మ.1945).