ఆగస్టు 5 తోకచుక్క వర్ణపటలము (సూర్యకాంతి ఏడురంగులను వర్ణపటలము అంటారు) ను మొదటిసారిగా చూసిన శాస్త్రవేత్త జియోవన్ని దొనాతి.
మూలం
ఆగస్టు 22 మొదటి జెనీవా సదస్సులో 12 దేశాలు సంతకం చేసాయి.
మూలం
అక్టోబరు 1 కలకత్తాలో తుఫాను వలన 70,000 మంది మరణించారు.
భారత్
మూలం
అక్టోబరు 5 కలకత్తాలో వచ్చిన పెను తుపానులో నగరం నాశనమైంది. 60,000 మందికి పైగా మరణించారు.
భారత్
మూలం
జననాలు
జూన్ 29 అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (మ.1924).
మూలం
జూలై 20 ఎరిక్ కార్ల్ఫెల్డ్, స్వీడన్. కవి. ( 1918 లో నోబెల్ బహుమతి తిరస్కారము. 1931 లో నోబెల్ బహుమతి మరణానంతరం ఇచ్చారు).
మూలం
ఆగస్టు 31 ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (మ.1945).
మూలం