ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • అక్టోబరు 15 తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు మచిలీపట్నంలో జన్మించారు.
  • నవంబరు 4 నేచర్ (పత్రిక) అనేది ఒక బ్రిటీష్ వైజ్ఞానిక పత్రిక. ఇది 1869 నవంబర్ 4న మొదటిసారి ప్రచురించబడింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బహుళ శాస్త్రీయ విభాగాల పత్రికగా ఇది పరిగణించబడుతుంది. భారత్

జననాలు

  • ఏప్రిల్ 11 కస్తూరిబాయి గాంధీ, భారత స్వాతంత్ర్యోద్యమ కర్త, మహాత్మా గాంధీ సతీమణి. (మ. 1944). భారత్
  • ఆగస్టు 22 పాశంవారి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి (మ.1953).
  • ఆగస్టు 22 డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి (మ. 1967).
  • అక్టోబరు 2 మహాత్మా గాంధీ, భారత జాతిపిత. (మ.1948). భారత్

మరణాలు

  • ఫిబ్రవరి 26 అఫ్జల్ ఉద్దౌలా, నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా. (జ.1827).

ఈ సంవత్సరపు ప్రస్థానాలు