1916 అల్లూరి సీతారామరాజు ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరి లక్నో కాంగ్రెస్ మహాసభకు హాజరయ్యారు.
పూర్తి ప్రస్థానం →
2012 హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
సంఘటనలు
1948 రజాకార్ల చర్యలతో హైదరాబాదు ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లితే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని నెహ్రూ బొంబాయి పాత్రికేయుల సభలో ప్రకటించారు.
భారత్
పూర్తి ప్రస్థానం →
1986 అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది.
జననాలు
570 మహమ్మదు ప్రవక్త, ఇస్లాం మతస్థాపకుడు (మ. 632).
1762 శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827).
భారత్
1908 సర్వ్ మిత్ర సిక్రి, భారతదేశ సుప్రీంకోర్టు పదమూడవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 1992).
భారత్