సంఘటనలు
- మే 14 స్విట్జర్లాండ్కి చెందిన 'అడాల్ఫ్ నికోలె' 'క్రోనొగ్రాఫ్' ని పేటెంట్ గా పొందాడు.
- మే 24 లండన్ లోని థేమ్స్ నది మీద 'వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్'ని ప్రారంభించారు.
- జూన్ 20 అమెరికా సంయుక్త రాష్ట్రాలులో బానిసత్వం రద్దు అయ్యింది.
- జూన్ 21 మొదటిసారిగా ఒక భారతీయుడు 'జ్ఞానేంద్ర మోహన్ ఠాగూర్' 'బారిష్టర్ ఎట్ లా' పరీక్షలలో ఉత్తీర్ణుడైనాడు.
భారత్
- జూలై 16 లూయిస్ స్విప్ట్ అనే శాస్త్రవేత్త 'స్విప్ట్-టట్టల్' అనే తోకచుక్కను కనుగొన్నాడు.
- ఆగస్టు 14 బోంబే హైకోర్టు ప్రారంభం.
- ఆగస్టు 30 అమెరికన్ అంతర్యుద్ధము : రిచ్మండ్ యుద్ధము.
- ఆగస్టు 30 అమెరికన్ అంతర్యుద్ధము : రెండవ బుల్ రన్ యుద్ధములో యూనియన్ సైన్యము ఓడిపోయింది.
- సెప్టెంబరు 21 మహాకవి గురజాడ అప్పారావు విశాఖ జిల్లా రాయవరంలో మేనమామ ఇంట జన్మించారు.
జననాలు
- జూలై 14 ఫ్లోరెన్స్ బాస్కం, మొట్టమొదటి పి.హెచ్డి పొందిన అమెరికన్ మహిళ.
- ఆగస్టు 5 జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (మరణం ఏప్రిల్ 11, 1890).
- సెప్టెంబరు 8 వేంకట శ్వేతాచలపతి రంగారావు, బొబ్బిలి జమీందారీకి రాజు (మ1921).
- సెప్టెంబరు 21 గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (మ.1915).
- అక్టోబరు 1 రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939).
మరణాలు
- జనవరి 18 జాన్ టేలర్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- జూలై 24 మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.