మే 16 మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ట్రామ్, బెర్లిన్ (జర్మనీ) సమీపంలో, ప్రజలకు అందుబాటు (ప్రజసేవ) లోకి వచ్చింది.
జూలై 2 20వ అమెరికన్ అధ్యక్షుడు జేమ్స్ ఎ. గార్ ఫీల్డ్ ని, ఛార్లెస్ జూలియస్ గిట్యూ అనే లాయర్ (సమయం 9:30) తుపాకితో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన అమెరికా అధ్యక్షుడు 1881 సెప్టెంబరు 19 న మరణించాడు.
డిసెంబరు 11 కందుకూరి వీరేశలింగం తన ఇంట తొలి వితంతు పునర్వివాహం జరిపించి సంఘ సంస్కరణ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించారు.
జననాలు
జనవరి 18 నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (మ.1961).
భారత్
ఫిబ్రవరి 1 సిబ్లీ జాన్ "టిప్" స్నూక్, దక్షిణ ఆఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్. (మ.1966).
ఫిబ్రవరి 12 రష్యన్ బాలేరినా పురస్కారం పొందిన 20వ శతాబ్దపు నృత్యకారిణి అన్నా పావ్లోవా జననం. (మ.1931).
ఆగస్టు 6 అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1955).
అక్టోబరు 15 పి.జి.ఉడ్హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (మ.1975).
అక్టోబరు 21 రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (మ.1963).
డిసెంబరు 23 బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (మ.1953).
భారత్
మరణాలు
ఫిబ్రవరి 9 దాస్తొయెవ్స్కీ, రష్యన్ రచయిత. క్రైమ్ అండ్ పనిష్మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల రచయిత.. (జ.1821).