ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జూన్ 20 ఉత్తర అమెరికా 35వ రాష్ట్రంగా పశ్చిమ వర్జీనియా రాష్ట్రం.
  • జూలై 2 అమెరికన్ సివిలి వార్: గెట్టిస్ బర్గ్ యుద్ధం ప్రారంభమై రెండవ రోజు.
  • జూలై 3 అమెరికన్ సివిల్ వార్లో భాగంగా జరిగిన గెట్టిస్ బర్గ్ యుద్ధం అంతమయ్యింది.
  • ఆగస్టు 29 వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి శ్రీకాకుళం సమీపంలోని పర్వతాలపేటలో జన్మించారు.

జననాలు

  • జనవరి 12 స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు (మ.1902). భారత్
  • జనవరి 23 వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు (మ.1936).
  • ఫిబ్రవరి 2 కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, తెలుగు రచయిత. (మ.1940).
  • ఏప్రిల్ 23 నాదెళ్ళ పురుషోత్తమ కవి, కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (మ.1938). భారత్
  • ఆగస్టు 29 గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (మ.1940).

ఈ సంవత్సరపు ప్రస్థానాలు