సంఘటనలు
- జనవరి 25 ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రందక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది.
- ఏప్రిల్ 4 కాంగ్రా భూకంపంలో 20,000 మంది ప్రజలు మరణించారు.
- ఆగస్టు 5 నార్వే దేశం, స్వీడన్ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకుంది.
జననాలు
- జనవరి 1 లంక సుందరం, భారత పార్లమెంటు సభ్యులు, అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో నిపుణులు.
భారత్
- జనవరి 24 భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (మ.1976).
- జనవరి 30 కందుకూరి రామభద్రరావు, కవి.
- జనవరి 31 కందుకూరి రామభద్రరావు, తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. (మ.1976).
- ఫిబ్రవరి 19 వెంపటి సదాశివబ్రహ్మం పేరుపొందిన చలనచిత్ర రచయిత.
- ఏప్రిల్ 13 న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (మ.1984).
- మే 13 ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత ఐదవ రాష్ట్రపతి. (మ.1977).
భారత్
- జూన్ 16 మల్లాది రామకృష్ణశాస్త్రి , కవి, తెలుగు గీత రచయిత (మ.1965).
- జూలై 1 రాప్తాటి ఓబిరెడ్డి, అజ్ఞాతకవి.
- జూలై 13 వెదిరె రామచంద్రారెడ్డి, భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి (మ. 1986).
- ఆగస్టు 29 ధ్యాన్ చంద్, భారత హాకీ క్రీడాకారుడు. (మ.1979).
భారత్
- సెప్టెంబరు 3 కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, కవి, రచయిత. (మ.1986).
- సెప్టెంబరు 3 కార్ల్ డేవిడ్ అండర్సన్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న వ్యక్తి. (మ.1991).
- సెప్టెంబరు 10 ఓగిరాల రామచంద్రరావు, పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. (మ.1957).
- సెప్టెంబరు 19 చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్, భాగవతార్ సుప్రసిద్ధ హరికథా కళాకారుడు, రంగస్థల, సినిమా నటుడు.
- అక్టోబరు 14 వాడేల వేంకటశేషగిరిరావు, కవి, ఆయుర్వేద వైద్యుడు, సామాజికవేత్త.
- నవంబరు 11 గుంటి సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు.
- డిసెంబరు 5 షేక్ అబ్దుల్లా, జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి (మ.1982).
భారత్
- డిసెంబరు 12 ముల్క్ రాజ్ ఆనంద్, ఒక భారతీయ ఆంగ్ల రచయిత. (మ.2004).
భారత్
మరణాలు
- జనవరి 19 భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం. (b. 1817).
భారత్