ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1901 అమరజీవి పొట్టి శ్రీరాములు మద్రాసు జార్జిటౌన్‌లో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 200 4.
  • 2000 అమరజీవి పొట్టి శ్రీరాములు గౌరవార్థం తపాలా శాఖ ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. భారత్ పూర్తి ప్రస్థానం →

జననాలు

  • 1751 జేమ్స్ మాడిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
  • 1764 మామిడి వెంకటార్యులు, తొలి తెలుగు నిఘంటు కర్త.
  • 1789 జార్జి సైమన్ ఓమ్, జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. (మ. 1854).
  • 1901 పొట్టి శ్రీరాములు, ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి. (మ.1952).
  • 1901 పి.బి. గజేంద్రగడ్కర్, భారతదేశ సుప్రీంకోర్టు ఏడవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1981). భారత్
  • 1917 ఆవుల సాంబశివరావు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (మ.2003).
  • 1925 మునిపల్లె రాజు, భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో సర్వేయరుగా ఉద్యోగం చేసాడు. భారత్
  • 1928 ఉషశ్రీ, రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. (మ.1990).

మరణాలు

  • 1935 జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్, నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త (జ. 1876).
  • 1963 ఎం. పతంజలి శాస్త్రి, భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889). భారత్
  • 1968 సముద్రాల రాఘవాచార్య, సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. (జ.1902).
  • 1993 శ్రీరంగం గోపాలరత్నం, ఆకాశవాణిలో శాస్త్రీయ, లలిత సంగీత గాయకురాలు.
  • 2018 కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (జ.1934).

సినిమా

  • 2018 'కిరాక్ పార్టీ' చిత్రం విడుదలైంది.