ఆనాడు

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • 1803 ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది.
  • 1933 హిట్లరు నియంతృత్వ పాలనకు దారితీసిన జర్మనీ పార్లమెంటు భవన దహనం జరిగింది. భారత్
  • 2002 అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు.

జననాలు

  • 1932 వేగె నాగేశ్వరరావు, కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త.
  • 1943 బి.ఎస్.యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి. భారత్

మరణాలు

  • 1712 మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (జ.1643). భారత్
  • 1931 చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906). భారత్
  • 1956 జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (జ.1888). భారత్
  • 1985 ఆకురాతి చలమయ్య, తెలుగు రచయిత. హేతువాది, వీరి "రవీంద్ర భాస్కరం" రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
  • 2002 బియ్యాల జనార్ధన్‌రావు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. (జ. 1955).
  • 2017 పి. శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి. (జ.1929).

సినిమా

  • 2015 'భమ్ భోలేనాథ్' చిత్రం విడుదలైంది.
  • 2026 'సన్ ఆఫ్' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • అంతర్జాతీయ దృవపు ఎలుగు బంటి దినోత్సవం.
  • ప్రపంచ ఎన్.జీ .ఓ .ల దినోత్సవం.