సంఘటనలు
- ఫిబ్రవరి 27 ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది.
జననాలు
- మే 15 సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (మ.1899). భారత్
- సెప్టెంబరు 5 పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (మ.1890).
మరణాలు
- జూలై 12 కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ, ఆత్మవిద్య బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది. (జ.1703).