సంఘటనలు
- మార్చి 24 క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
- ఆగస్టు 5 స్టీలుతో తయారయిన యుద్ధనౌకలను, అమెరికా నౌకాదళంలో వాడటానికి అమెరికా అనుమతించి, ఆధునిక నౌకాదళానికి నాంది పలికింది.
- ఆగస్టు 5 మార్షల్ లా (సైనిక దళాల న్యాయం), జపాన్లో చట్టమయ్యింది.
- ఆగస్టు 5 స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని అమెరికాలో స్థాపించారు.
- ఆగస్టు 5 స్టేట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి, బెడ్లోస్ ఐలేండ్ (న్యూయార్క్ హార్బర్) శంకుస్థాపన జరిగింది. ఆ సమయంలో వర్షం కురుస్తున్నది.
- సెప్టెంబరు 4 విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా న్యూయార్క్. (న్యూయార్క్ లోని పెరల్ స్ట్రీట్ స్టేషను).
జననాలు
- జనవరి 22 అయ్యదేవర కాళేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1962).
భారత్
- జనవరి 30 ఫ్రాన్క్లిన్ రూజ్ వేల్ట్.
- జూలై 1 బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు. (మ.1962).
భారత్
- జూలై 4 జనమంచి శేషాద్రి శర్మ, తెలుగు కవి, పండితుడు. (మ.1950).
- సెప్టెంబరు 16 మరూరు లక్ష్మీనరసప్ప, కవి, రచయిత. (మ. 1956).
- అక్టోబరు 5 రాబర్ట్ గొడ్డార్డ్, అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (మ.1945).
- డిసెంబరు 11 సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్యయోధుడు. (మ.1921).
భారత్
మరణాలు
- ఏప్రిల్ 19 చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (జ.1809).
- జూన్ 2 గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు. (జ.1807).