ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జూన్ 2 భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది. భారత్
  • ఆగస్టు 6 పవిత్ర రోమన్ సామ్రాజ్యం అధికారికంగా ముగిసింది.
  • నవంబరు 24 తొలి తరం స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రూపనగుడి గ్రామంలో జన్మించారు.

జననాలు

  • ఏప్రిల్ 15 అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (మ.1878).

మరణాలు

  • జూలై 10 జార్జ్ స్టబ్స్, ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. గుర్రాల చిత్రాల ద్వారా పేరొందాడు. (జ.1724).
  • నవంబరు 19 రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి. (జ.1728).

ఈ సంవత్సరపు ప్రస్థానాలు