సంఘటనలు
- మే 24 మొట్టమొదటి టెలిగ్రాఫు సందేశాన్ని శామ్యూల్ మోర్స్ అను శాస్త్రవేత్త వాషింగ్టన్ డీ.సీ. నుండి బాల్టిమోర్ కు ప్రసారము చేశాడు. మూలం
- జూన్ 15 'ఛార్లెస్ గుడ్ ఇయర్', రుబ్బర్ ని వల్కనైజింగ్ చేసే పద్ధతికి, పేటెంట్ పొందిన రోజు. మూలం
- అక్టోబరు 2 మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక క్రిసెంట్ను గాజుల లక్ష్మీనర్సు శెట్టి స్థాపించారు. భారత్ మూలం
మూలాలు, లైసెన్సులు
- తెలుగు వికీపీడియా: మే 24
tewiki:మే_24· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జూన్ 15
tewiki:జూన్_15· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: అక్టోబరు 2
tewiki:అక్టోబరు_2· CC BY-SA 4.0