ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఆగస్టు 4 అత్కిన్సన్, అలెగ్జాండర్ అనే ఇద్దరు కలిసి, "సాటర్‌డే ఈవెనింగ్ పోస్ట్" అనే ఒక వారపత్రికను మొట్టమొదటిసారిగా ప్రచురించారు.
  • ఆగస్టు 10 అమెరికా 24వ రాష్ట్రంగా మిస్సోరిని అమెరిక సెనేట్ అమోదించింది.
  • సెప్టెంబరు 27 మెక్సికో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందినది. భారత్

జననాలు

  • నవంబరు 11 దాస్తొయెవ్‌స్కీ, రష్యన్ రచయిత. క్రైమ్‌ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలలు రాశాడు. (మ.1881).

మరణాలు

  • ఫిబ్రవరి 23 జాన్ కీట్స్, బ్రిటీష్ రచయిత. (జ.1795). భారత్
  • మే 5 నెపోలియన్, ఫ్రెంచ్ చక్రవర్తి. (జ.1769).