ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 19 థామస్ ఎడిసన్ తన ఫోనోగ్రాఫ్ కి పేటెంట్ పొందాడు.
  • మే 14 వేసెలిన్ని మొదటిసారిగా అమ్మిన రోజు (పెట్రోలియం జెల్లీకి 'వేసెలిన్', రెజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్).
  • జూలై 20 హవాయిలో మొట్టమొదటి టెలిఫోన్ ని ప్రవేశ పెట్టారు.

జననాలు

  • జూన్ 25 వఝల సీతారామ శాస్త్రి, భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (మ.1964).
  • ఆగస్టు 2 ఇంజెబోర్గ్, స్వీడన్ యువరాణి.
  • నవంబరు 3 బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (మ.1952).
  • నవంబరు 17 అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి, పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. (మ.1936).
  • డిసెంబరు 1 జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి. (మ.1945).
  • డిసెంబరు 10 చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ (మ.1972). భారత్

మరణాలు

  • ఫిబ్రవరి 12 అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (జ.1806).