ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మార్చి 5 బర్మా పై బ్రిటన్ యుద్ధం ప్రకటన.
  • మే 16 లెవి పార్సన్స్ మోర్టన్ (జ. 1824 మే 16 – మ. 1920 మే 16), అమెరికా దేశపు 22వ ఉపాధ్యక్షుడుగా (1889 నుంచి 1893 వరకు) పుట్టాడు. బెంజమిన్ హారిసన్, 23వ అమెరికా అధ్యక్షుడి కింద ఉపాద్యక్షుడుగా పనిచేసాడు. మే 16వ తేదీన పుట్టి, మే 16వ తేదీనే మరణీంచాడు.
  • ఆగస్టు 2 ఫిప్త్ ఎవెన్యూ న్యూయార్క్ నగరంలో ఆరంభించారు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ రోడ్లలో ఒకటి, అనేక అందమైన దుకాణాలు, ఫ్యాషన్ దుకాణాలకు నెలవు అయ్యింది.
  • ఆగస్టు 4 కోస్ యుద్దం, టర్కీ దేశం, గ్రీసు దేశం మధ్య జరిగింది.
  • నవంబరు 2 బారక్‌పూర్‌లో బ్రిటిషు వారిపై సిపాయీలు తిరుగుబాటు చేసారు. భారత్

జననాలు

  • ఫిబ్రవరి 12 స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు. (మ.1883).
  • డిసెంబరు 18 లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (మ.1892).