ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మే 3 న్యూజిలాండ్దేశం బ్రిటిష్ కోలనీగా మారింది. భారత్
  • మే 22 ఫిలడెల్ఫియా ( పెన్సిల్వేనియా రాష్ట్రం) కి చెందిన హెన్రీ కెన్నెడీ, మొట్ట మొదటి ఆధునిక కుర్చీ (వంగిన భాగాలతో తయారు చేసింది). పడక కుర్చీ (రిక్లైనింగ్ చైర్) కోసం ఒక పేటెంట్ పొందాడు.

జననాలు

  • ఆగస్టు 13 జానీ ములాగ్, ఆస్ట్రేలియా దేశపు తొలితరం క్రికెట్ క్రీడాకారుడు. (మ.1891).
  • సెప్టెంబరు 22 ముడుంబ నృసింహాచార్యులు, సంస్కృతాంధ్ర కవి (జ. 1927 సెప్టెంబరు 22). భారత్

మరణాలు

  • ఏప్రిల్ 4 విలియం హెన్రీ హారిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.