ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మే 12 ఛార్లెస్ డార్విన్ ఉత్తర ఛిలి దేశంలో ఉన్న రాగి గనులను చూడటానికి వెళ్లాడు.
  • మే 14 ఛార్లెస్ డార్విన్ ఉత్తర చిలీ దేశంలోని, కొక్వింబొ అనే చోటుకి చేరాడు.
  • ఆగస్టు 18 మసాచుసెట్స్ లోని స్ప్రింగ్‌ఫీల్డ్కి చెందిన సోలిమన్ మెర్రిక్, మనం వాడుతున్న రెంచ్కి పేటెంట్ పొందాడు.
  • ఆగస్టు 30 ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరాన్ని స్థాపించారు.

జననాలు

  • సెప్టెంబరు 28 షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (మ.1918). భారత్
  • నవంబరు 30 మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (మ.1910).
  • డిసెంబరు 13 పటాని సమంత్, భారతీయ ఖగోళ శాస్త్రవేత్త (మ.1904). భారత్